మార్చి 16తో ముగియనున్న 50 పర్సంట్ డిస్కౌంట్
- March 14, 2020అజ్మన్ పోలీస్, ట్రాఫిక్ జరీమానాలపై 50 శాతం డిస్కౌంట్ని వినియోగించాలని పబ్లిక్కి సూచిస్తున్నారు. మార్చి 16తో ఈ ఆఫర్ ముగుస్తుంది. జనవరి 31, 2020కి ముందు రిజిస్టర్ అయిన ట్రాఫిక్ జరీమానాలకు ఈ 50 శాతం డిస్కౌంట్ వర్తిస్తుంది. ఈ పీరియడ్లో ఇంపౌండ్మెంట్ అయిన, అలాగే బ్లాక్పాయింట్స్ పొందినవాటిని కూడా రద్దు చేస్తున్నారు. ఎమిరేట్ క్రౌన్ ప్రిన్స్ షేక్ అమ్మార్ బిన్ హుమైద్ అల్ నౌమి ఈ ఆఫర్ని ప్రకటించారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు