స్పెయిన్: 24 గంటల్లో 2000 కరోనా కేసులు
- March 15, 2020
మాడ్రిడ్: స్పెయిన్లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. మిగతా దేశాలతో పోల్చితే అన్నింటికంటే వేగంగా స్పెయిన్లోనే వ్యాపిస్తోంది. నిన్న ఒక్కరోజే 1,500 కేసులు నమోదు కాగా.. గడిచిన 24 గంటల్లో 2,000 కొత్త కేసులు నమోదయ్యాయి. 100 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో వైరస్ బాధితుల సంఖ్య 7,753కు చేరుకుంది. వైరస్ బారిన పడి 288 మంది మరణించారు. యూరప్లో ఇటలీ తర్వాత ఎక్కువగా ప్రభావితం అయిన దేశం స్పెయిన్. ఇదిలా ఉండగా.. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు ఈ వైరస్తో 6,036 మంది ప్రాణాలు విడిచారు. 1,59,844 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. ఇప్పటి వరకూ చైనాలోనే ఎక్కువగా 3,199 మంది ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







