స్పెయిన్: 24 గంటల్లో 2000 కరోనా కేసులు
- March 15, 2020
మాడ్రిడ్: స్పెయిన్లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. మిగతా దేశాలతో పోల్చితే అన్నింటికంటే వేగంగా స్పెయిన్లోనే వ్యాపిస్తోంది. నిన్న ఒక్కరోజే 1,500 కేసులు నమోదు కాగా.. గడిచిన 24 గంటల్లో 2,000 కొత్త కేసులు నమోదయ్యాయి. 100 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో వైరస్ బాధితుల సంఖ్య 7,753కు చేరుకుంది. వైరస్ బారిన పడి 288 మంది మరణించారు. యూరప్లో ఇటలీ తర్వాత ఎక్కువగా ప్రభావితం అయిన దేశం స్పెయిన్. ఇదిలా ఉండగా.. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు ఈ వైరస్తో 6,036 మంది ప్రాణాలు విడిచారు. 1,59,844 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. ఇప్పటి వరకూ చైనాలోనే ఎక్కువగా 3,199 మంది ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







