2021 జనవరి నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై నిషేధం
- March 16, 2020
మస్కట్: మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ ఎఫైర్స్ మొహమ్మద్ బిన్ సలీవ్ు బిన్ సైద్ అల్ తోబి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్పై మినిస్ట్రీరియల్ రిజల్యూషన్ని జారీ చేశారు. జనవరి 1, 2021 నుంచి ఈ బ్యాన్ అమల్లోకి వస్తుంది. కంపెనీలు, ఇన్స్టిట్యూట్స్, ఇన్స్టిట్యూషన్స్ లేదా కంపెనీలు ఈ సింగిల్ యూజ్ పాస్టిక్ని వినియోగించడానికి వీల్లేదని ఆర్టికల్ 1 చెబుతోంది. ఆర్టికల్ 2 ప్రకారం, 100 ఒమన్ రియాల్స్కి తక్కువ కాకుండా, 2,000 ఒమన్ రియాల్స్కి మించకుండా జరీమానా విధించే అవకాశం వుంటుంది ఉల్లంఘనలకు పాల్పడేవారిపై. ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ మరియు పొల్యూషన్ కంట్రోల్ చట్టం ప్రకారం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.
తాజా వార్తలు
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!







