2021 జనవరి నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై నిషేధం
- March 16, 2020
మస్కట్: మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ ఎఫైర్స్ మొహమ్మద్ బిన్ సలీవ్ు బిన్ సైద్ అల్ తోబి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్పై మినిస్ట్రీరియల్ రిజల్యూషన్ని జారీ చేశారు. జనవరి 1, 2021 నుంచి ఈ బ్యాన్ అమల్లోకి వస్తుంది. కంపెనీలు, ఇన్స్టిట్యూట్స్, ఇన్స్టిట్యూషన్స్ లేదా కంపెనీలు ఈ సింగిల్ యూజ్ పాస్టిక్ని వినియోగించడానికి వీల్లేదని ఆర్టికల్ 1 చెబుతోంది. ఆర్టికల్ 2 ప్రకారం, 100 ఒమన్ రియాల్స్కి తక్కువ కాకుండా, 2,000 ఒమన్ రియాల్స్కి మించకుండా జరీమానా విధించే అవకాశం వుంటుంది ఉల్లంఘనలకు పాల్పడేవారిపై. ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ మరియు పొల్యూషన్ కంట్రోల్ చట్టం ప్రకారం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







