2021 జనవరి నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై నిషేధం
- March 16, 2020
మస్కట్: మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ ఎఫైర్స్ మొహమ్మద్ బిన్ సలీవ్ు బిన్ సైద్ అల్ తోబి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్పై మినిస్ట్రీరియల్ రిజల్యూషన్ని జారీ చేశారు. జనవరి 1, 2021 నుంచి ఈ బ్యాన్ అమల్లోకి వస్తుంది. కంపెనీలు, ఇన్స్టిట్యూట్స్, ఇన్స్టిట్యూషన్స్ లేదా కంపెనీలు ఈ సింగిల్ యూజ్ పాస్టిక్ని వినియోగించడానికి వీల్లేదని ఆర్టికల్ 1 చెబుతోంది. ఆర్టికల్ 2 ప్రకారం, 100 ఒమన్ రియాల్స్కి తక్కువ కాకుండా, 2,000 ఒమన్ రియాల్స్కి మించకుండా జరీమానా విధించే అవకాశం వుంటుంది ఉల్లంఘనలకు పాల్పడేవారిపై. ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ మరియు పొల్యూషన్ కంట్రోల్ చట్టం ప్రకారం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?