భక్తులకు విజ్ఞప్తి..షిర్డీ కి రాకండి..
- March 16, 2020
ప్రస్తుతం అత్యధిక కరోనా వైరస్ కేసులు మహారాష్ట్రలోనే ఉన్నాయి. దీంతో అక్కడి ప్రభుత్వం తీవ్ర చర్యలు తీసుకొంటోంది. విద్యా సంస్థల నుంచి సినిమాల వరకు బంద్ చేసిన ప్రభుత్వం. ఎక్కువ మంది గుమిగూడే షోలను కూడా రద్దు చేసింది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు స్పందనగా షిర్డికి కొన్నాళ్ళు రావొద్దని షిర్డిసాయి భక్తలను శ్రీసాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ కోరింది. కొన్నాళ్ళు పాటు తమ పర్యటనను వాయిదా వేసుకోవాలని సంస్థాన్ ట్రస్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అరుణ్ దొగ్రే అన్నారు. మహారాష్ట్రలోని పలు దేవాలయాల్లో భక్తులకు మాస్క్లు తప్పనిసరి చేశారు.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







