భక్తులకు విజ్ఞప్తి..షిర్డీ కి రాకండి..
- March 16, 2020
ప్రస్తుతం అత్యధిక కరోనా వైరస్ కేసులు మహారాష్ట్రలోనే ఉన్నాయి. దీంతో అక్కడి ప్రభుత్వం తీవ్ర చర్యలు తీసుకొంటోంది. విద్యా సంస్థల నుంచి సినిమాల వరకు బంద్ చేసిన ప్రభుత్వం. ఎక్కువ మంది గుమిగూడే షోలను కూడా రద్దు చేసింది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు స్పందనగా షిర్డికి కొన్నాళ్ళు రావొద్దని షిర్డిసాయి భక్తలను శ్రీసాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ కోరింది. కొన్నాళ్ళు పాటు తమ పర్యటనను వాయిదా వేసుకోవాలని సంస్థాన్ ట్రస్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అరుణ్ దొగ్రే అన్నారు. మహారాష్ట్రలోని పలు దేవాలయాల్లో భక్తులకు మాస్క్లు తప్పనిసరి చేశారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







