48,000 ఫేక్ యాపిల్, మైఖేల్ కోర్స్ ప్రోడక్ట్స్ సీజ్
- March 16, 2020
దుబాయ్ కస్టమ్స్, 48,000 కౌంటర్ఫీట్ ఐటమ్స్ ని స్వాధీనం చేసుకోవడం జరిగింది 2020 తొలి క్వార్టర్లో. వీటి విలువ 1 మిలియన్ దిర్హాములు వుంటుంది. యాపిల్ మరియు మైఖేల్ కోర్స్ ట్రేడ్మార్క్స్ పేరుతో కౌంటర్ఫీట్ వస్తువుల్ని మార్కెట్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారనీ, వాటిని రీసైకిల్ చేయడం జరిగిందని అధికారులు పేర్కొన్నారు. వీటిలోల& 42,184 యాపిల్ ప్రోడక్ట్స్ వున్నాయి. వీటి విలువ 861,000 అని దుబాయ్ కస్టమ్స్, డైరెక్టర్ జనరల్ అహ్మద్ మన్హాబ్ ముసాబిహ్ చెప్పారు. గత ఏడాది 190 ట్రేడ్ మార్క్స్కి సంబంధించిన 637,00 ఐటమ్స్ సీజ్ చేయడం జరిగిందని ముసైబిహ్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







