48,000 ఫేక్ యాపిల్, మైఖేల్ కోర్స్ ప్రోడక్ట్స్ సీజ్
- March 16, 2020
దుబాయ్ కస్టమ్స్, 48,000 కౌంటర్ఫీట్ ఐటమ్స్ ని స్వాధీనం చేసుకోవడం జరిగింది 2020 తొలి క్వార్టర్లో. వీటి విలువ 1 మిలియన్ దిర్హాములు వుంటుంది. యాపిల్ మరియు మైఖేల్ కోర్స్ ట్రేడ్మార్క్స్ పేరుతో కౌంటర్ఫీట్ వస్తువుల్ని మార్కెట్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారనీ, వాటిని రీసైకిల్ చేయడం జరిగిందని అధికారులు పేర్కొన్నారు. వీటిలోల& 42,184 యాపిల్ ప్రోడక్ట్స్ వున్నాయి. వీటి విలువ 861,000 అని దుబాయ్ కస్టమ్స్, డైరెక్టర్ జనరల్ అహ్మద్ మన్హాబ్ ముసాబిహ్ చెప్పారు. గత ఏడాది 190 ట్రేడ్ మార్క్స్కి సంబంధించిన 637,00 ఐటమ్స్ సీజ్ చేయడం జరిగిందని ముసైబిహ్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







