కోవిడ్ 19 (కరోనా)పై పోరులో వాలంటీర్ల సాయం
- March 16, 2020
మనామా: కరోనా వైరస్ (కోవిడ్ 19)పై నేషనల్ టాస్క్ ఫోర్స్ పోరులో భాగంగా, వాలంటీర్లను రంగంలోకి దించనున్నారు. సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా, వ్యక్తులు - సంస్థలు స్వచ్చÛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అధికారిక వర్గాలు పిలుపునిస్తున్నాయి. మెడికల్ మరియు అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ని లాజిస్టిక్ సపోర్ట్ కోసం ఆహ్వానిస్తున్నారు. వాలంటరీగా ముందుకొచ్చేవారు సంబంధిత వెబ్సైట్ ద్వారా తమ అప్లికేషన్ని సబ్మిట్ చేయాల్సి వుంటుంది. తదనంతరం అవసరాలకు తగ్గట్టుగా వారి సేవల్ని వినియోగించుకోవడం జరుగుతుంది.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు