కోవిడ్ 19 (కరోనా)పై పోరులో వాలంటీర్ల సాయం
- March 16, 2020
మనామా: కరోనా వైరస్ (కోవిడ్ 19)పై నేషనల్ టాస్క్ ఫోర్స్ పోరులో భాగంగా, వాలంటీర్లను రంగంలోకి దించనున్నారు. సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా, వ్యక్తులు - సంస్థలు స్వచ్చÛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అధికారిక వర్గాలు పిలుపునిస్తున్నాయి. మెడికల్ మరియు అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ని లాజిస్టిక్ సపోర్ట్ కోసం ఆహ్వానిస్తున్నారు. వాలంటరీగా ముందుకొచ్చేవారు సంబంధిత వెబ్సైట్ ద్వారా తమ అప్లికేషన్ని సబ్మిట్ చేయాల్సి వుంటుంది. తదనంతరం అవసరాలకు తగ్గట్టుగా వారి సేవల్ని వినియోగించుకోవడం జరుగుతుంది.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







