కరోనా ఎఫెక్ట్: అబుధాబి టోల్ ఎగ్జంప్షన్ 2020 చివరి వరకూ!
- March 16, 2020
అబుధాబి క్రౌన్ ప్రిన్స్, యూఏఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ డిప్యూటీ సుప్రీం కమాండర్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆదేశాల మేరకు మెగా స్టిమ్యులస్ ప్యాకేజీని ప్రకటించింది అబుధాబి. ఘదాన్ 21 కింద కొత్త ఇనీషియేటివ్స్ని ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ప్రారంభించింది.అబుధాబి ఎకనమిక్ గెయిన్స్ని దృష్టిలో పెట్టుకుని వీటిని రూపొందించారు. ఈ ప్యాకేజీ కింద పలు గవర్నమెంట్ ఫీజులు తగ్గించడం లేదా రద్దు చేయడం జరిగింది. వీటిల్లో బిజినెస్లు, రెసిడెంట్స్ అలాగే రోడ్ టోల్స్ కూడా వున్నాయి.అబుధాబి మీడియా ఆఫీస్ ఈ మేరకు సిరీస్ ఆఫ్ ట్వీట్స్తో ఆయా విషయాల్ని వెల్లడించడం జరిగింది. వీటిల్లో రోడ్ టోల్స్ నుంచి అన్ని వాహనాలకూ ఎగ్జంప్షన్ లభించనుండడం కూడా ఒకటి.
--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!
- ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!
- ఇరాన్ దాడులు.. అంతర్జాతీయ జోక్యానికి బహ్రెయిన్ పిలుపు..!!
- జీవన నాణ్యత సూచీలో మెరిసిన ఖతార్.. భారీ పురోగతి..!!
- ఎతిహాద్ రైలు ప్రయాణికులకు బంపరాఫర్.. 25% వరకు ప్రత్యేక తగ్గింపులు..!!
- 'ఏషియా మెడికల్ సిటీ' ప్రాజెక్టుకు అనుమతి లేదు: సౌదీ
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్







