2 మిలియన్ల మాస్క్లు, గ్లోవ్స్ సీజ్
- March 19, 2020
రియాద్:2 మిలియన్లకు పైగా మాస్క్లు, గ్లోవ్స్ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ ఈ మేరకు సోదాలు నిర్వహించి, వాటిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. సౌదీ ఫుడ్ మరియు డ్రగ్స్ అథారిటీ (ఎస్ఎఫ్డిఎ), ఓ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్పై జరిపిన సోదాల్లో ఈ గూడ్స్ వెలుగు చూశాయి. వీటిని అధిక ధరలకు విక్రయించేందుకు ఏర్పాట్లు జరుగుతుండగా, వాటిని స్వాధీనం చేసుకున్నామని అధికారులు పేర్కొన్నారు. సదరు కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్కి సరైన లైసెన్స్ లేదనీ అధికారులు తెలిపారు. ఈ తరహా అత్యవస వస్తువుల్ని అక్రమంగా ఇంపోర్ట్ చేస్తే కఠిన చర్యలు వుంటాయని అధికారులు హెచ్చరించారు. పౌరులెవరైనా ఇలాంటి అక్రమాలు తమ దృష్టికి వస్తే వెంటనే సంబంధిత అధికార వర్గాలకు తెలియజేయాలని మినిస్ట్రీ సూచించింది.
తాజా వార్తలు
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు
- పీఎం ఇంటర్న్షిప్ పథకంలో ఏపీకి మరిన్ని అవకాశాలు కోరిన ఎంపీ బాలశౌరి
- హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త







