2 మిలియన్ల మాస్క్లు, గ్లోవ్స్ సీజ్
- March 19, 2020
రియాద్:2 మిలియన్లకు పైగా మాస్క్లు, గ్లోవ్స్ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ ఈ మేరకు సోదాలు నిర్వహించి, వాటిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. సౌదీ ఫుడ్ మరియు డ్రగ్స్ అథారిటీ (ఎస్ఎఫ్డిఎ), ఓ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్పై జరిపిన సోదాల్లో ఈ గూడ్స్ వెలుగు చూశాయి. వీటిని అధిక ధరలకు విక్రయించేందుకు ఏర్పాట్లు జరుగుతుండగా, వాటిని స్వాధీనం చేసుకున్నామని అధికారులు పేర్కొన్నారు. సదరు కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్కి సరైన లైసెన్స్ లేదనీ అధికారులు తెలిపారు. ఈ తరహా అత్యవస వస్తువుల్ని అక్రమంగా ఇంపోర్ట్ చేస్తే కఠిన చర్యలు వుంటాయని అధికారులు హెచ్చరించారు. పౌరులెవరైనా ఇలాంటి అక్రమాలు తమ దృష్టికి వస్తే వెంటనే సంబంధిత అధికార వర్గాలకు తెలియజేయాలని మినిస్ట్రీ సూచించింది.
తాజా వార్తలు
- కొండగట్టు అంజన్న ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు
- ‘మీ ఇంటికి–మీ డాక్టర్’ ప్రాజెక్టును ప్రారంభించిన గవర్నర్
- IPL నిబంధనల ఉల్లంఘన పై BCCI సీరియస్
- విజయవాడలో ‘బిర్లా న్యూ’ తొలి ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- నేరగాళ్ల వేటలో పోలీసులకు సహకరించండి: సూళ్లూరుపేట ఎస్ఐ అజయ్ కుమార్ పిలుపు
- ఇండోనేషియాలో ఘోర అగ్నిప్రమాదం...16 మంది మృతి
- ఏఐసీసీ సమావేశం తర్వాత కేరళ ముఖ్యమంత్రి పై తుది నిర్ణయం
- ఏకగ్రీవ ఓటుతో ముగ్గురు ఎంపీలకు ఉద్వాసన..!!
- అధికారిక మార్గాల ద్వారానే అనుమతులు పొందాలి..!!
- అబుధాబిలో సమావేశమైన ఖతార్, యూఏఈ సుప్రీం కమిటీ..!!









