2 మిలియన్ల మాస్క్లు, గ్లోవ్స్ సీజ్
- March 19, 2020
రియాద్:2 మిలియన్లకు పైగా మాస్క్లు, గ్లోవ్స్ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ ఈ మేరకు సోదాలు నిర్వహించి, వాటిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. సౌదీ ఫుడ్ మరియు డ్రగ్స్ అథారిటీ (ఎస్ఎఫ్డిఎ), ఓ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్పై జరిపిన సోదాల్లో ఈ గూడ్స్ వెలుగు చూశాయి. వీటిని అధిక ధరలకు విక్రయించేందుకు ఏర్పాట్లు జరుగుతుండగా, వాటిని స్వాధీనం చేసుకున్నామని అధికారులు పేర్కొన్నారు. సదరు కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్కి సరైన లైసెన్స్ లేదనీ అధికారులు తెలిపారు. ఈ తరహా అత్యవస వస్తువుల్ని అక్రమంగా ఇంపోర్ట్ చేస్తే కఠిన చర్యలు వుంటాయని అధికారులు హెచ్చరించారు. పౌరులెవరైనా ఇలాంటి అక్రమాలు తమ దృష్టికి వస్తే వెంటనే సంబంధిత అధికార వర్గాలకు తెలియజేయాలని మినిస్ట్రీ సూచించింది.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







