మోసపూరిత కాల్స్పై ప్రజల్ని అప్రమత్తం చేసిన ఇండియన్ ఎంబసీ
- March 19, 2020
కువైట్లో ఇండియన్ ఎంబసీ, తమ కమ్యూనిటీ మెంబర్స్ని మోసపూరిత కాల్స్పై అప్రమత్తం చేసింది. ఎంబసీ అధికారుల పేరుతో చేసే మోసపూరిత కాల్స్ పట్ల అప్రమత్తంగా వుండాలని ఈ సందర్భంగా ఎంబసీ సూచించింది.మోసగాళ్ళ మాటలను నమ్మి, డబ్బుని వారికి అందించడం శ్రేయస్కరం కాదనీ, ఎంబసీ తరఫున ఎవరూ అలాంటి కాల్స్ చేయరని ఇండియన్ ఎంబసీ స్పష్టం చేసింది. ఎంబసీ వెబ్సైట్లో అన్ని వివరాలూ వుంటాయనీ, బ్యాంక్ అకౌంట్ డిటెయిల్స్, క్రెడిట్ కార్డు సమాచారం కోసం ఎవరు ఎంబసీ పేరుతో ఫోన్ చేసినా, వెంటనే ఎంబసీకి సమాచారమివ్వాలని ఇండియన్ ఎంబసీ ఓ ప్రకటనలో పేర్కొంది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- కొండగట్టు అంజన్న ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు
- ‘మీ ఇంటికి–మీ డాక్టర్’ ప్రాజెక్టును ప్రారంభించిన గవర్నర్
- IPL నిబంధనల ఉల్లంఘన పై BCCI సీరియస్
- విజయవాడలో ‘బిర్లా న్యూ’ తొలి ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- నేరగాళ్ల వేటలో పోలీసులకు సహకరించండి: సూళ్లూరుపేట ఎస్ఐ అజయ్ కుమార్ పిలుపు
- ఇండోనేషియాలో ఘోర అగ్నిప్రమాదం...16 మంది మృతి
- ఏఐసీసీ సమావేశం తర్వాత కేరళ ముఖ్యమంత్రి పై తుది నిర్ణయం
- ఏకగ్రీవ ఓటుతో ముగ్గురు ఎంపీలకు ఉద్వాసన..!!
- అధికారిక మార్గాల ద్వారానే అనుమతులు పొందాలి..!!
- అబుధాబిలో సమావేశమైన ఖతార్, యూఏఈ సుప్రీం కమిటీ..!!









