మోసపూరిత కాల్స్పై ప్రజల్ని అప్రమత్తం చేసిన ఇండియన్ ఎంబసీ
- March 19, 2020
కువైట్లో ఇండియన్ ఎంబసీ, తమ కమ్యూనిటీ మెంబర్స్ని మోసపూరిత కాల్స్పై అప్రమత్తం చేసింది. ఎంబసీ అధికారుల పేరుతో చేసే మోసపూరిత కాల్స్ పట్ల అప్రమత్తంగా వుండాలని ఈ సందర్భంగా ఎంబసీ సూచించింది.మోసగాళ్ళ మాటలను నమ్మి, డబ్బుని వారికి అందించడం శ్రేయస్కరం కాదనీ, ఎంబసీ తరఫున ఎవరూ అలాంటి కాల్స్ చేయరని ఇండియన్ ఎంబసీ స్పష్టం చేసింది. ఎంబసీ వెబ్సైట్లో అన్ని వివరాలూ వుంటాయనీ, బ్యాంక్ అకౌంట్ డిటెయిల్స్, క్రెడిట్ కార్డు సమాచారం కోసం ఎవరు ఎంబసీ పేరుతో ఫోన్ చేసినా, వెంటనే ఎంబసీకి సమాచారమివ్వాలని ఇండియన్ ఎంబసీ ఓ ప్రకటనలో పేర్కొంది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







