క్షమాభిక్ష పొందిన ఖైదీల విడుదల
- March 20, 2020
మనామా: కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫా ప్రసాదించిన క్షమాభిక్ష కారణంగా, పలువురు ఖైదీలు విడుదలయ్యారు. జనరల్ డైరెక్టర్ ఆఫ్ రిఫార్మేషన్ అండ్ రిహాబిలిటేషన్ ఈ విషయాన్ని వెల్లడించింది. క్షమాభిక్ష పొందిన ఖైదీలకు వైద్య పరీక్షలు పూర్తి చేసి విడుదల చేయడం జరిగిందనీ, ఖైదీలకు కరోనా వైరస్ పరీక్షలు కూడా చేశామని అధికారులు తెలిపారు. మొత్తం 1486 మంది ఖైదీలు క్షమాభిక్షతో విడుదలయ్యారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఖైదీల విడుదలకు క్షమాభిక్ష ప్రసాదించారు కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫా.
తాజా వార్తలు
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక







