క్షమాభిక్ష పొందిన ఖైదీల విడుదల
- March 20, 2020
మనామా: కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫా ప్రసాదించిన క్షమాభిక్ష కారణంగా, పలువురు ఖైదీలు విడుదలయ్యారు. జనరల్ డైరెక్టర్ ఆఫ్ రిఫార్మేషన్ అండ్ రిహాబిలిటేషన్ ఈ విషయాన్ని వెల్లడించింది. క్షమాభిక్ష పొందిన ఖైదీలకు వైద్య పరీక్షలు పూర్తి చేసి విడుదల చేయడం జరిగిందనీ, ఖైదీలకు కరోనా వైరస్ పరీక్షలు కూడా చేశామని అధికారులు తెలిపారు. మొత్తం 1486 మంది ఖైదీలు క్షమాభిక్షతో విడుదలయ్యారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఖైదీల విడుదలకు క్షమాభిక్ష ప్రసాదించారు కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫా.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







