కోవిడ్ 19: యూఏఈలో విద్య మాత్రం ఆగదన్న షేక్ మొహమ్మద్
- March 23, 2020
స్కూళ్ళు మూతపడ్డాయి.. యూనివర్సిటీలు మూతపడ్డాయి.. కానీ, చదువు మాత్రం ఆగదని యూఏఈ ప్రధాని, వైస్ ప్రెసిడెంట్, దుబాయ్ రూలర్ 'షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూం' చెప్పారు. ఈ మేరకు షేక్ మొహమ్మద్ ట్విట్టర్లో ఓ ఆసక్తికరమైన ఫొటోని పోస్ట్ చేశారు. ఓ స్కూల్లో ఇ-లెర్నింగ్ సెషన్కి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారాయన. తొలి వర్చువల్ స్కూల్ డే సందర్భంగా ఓ పబ్లిక్ స్కూల్లో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యాననీ, ఒక మిలియన్కి పైగా విద్యార్థులు వర్చువల్ స్కూల్తో కనెక్ట్ అయ్యారనీ చెప్పారాయన. దేశవ్యాప్తంగా ఒక మిలియన్ మందికి పైగా విద్యార్థులు ఇ-లెర్నింగ్ ద్వారా విద్యనభ్యసిస్తున్నారనీ, కరోనా ఎఫెక్ట్కి ఈ రకంగా చెక్ చెప్పామని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







