కోవిడ్ 19: యూఏఈలో విద్య మాత్రం ఆగదన్న షేక్ మొహమ్మద్
- March 23, 2020
స్కూళ్ళు మూతపడ్డాయి.. యూనివర్సిటీలు మూతపడ్డాయి.. కానీ, చదువు మాత్రం ఆగదని యూఏఈ ప్రధాని, వైస్ ప్రెసిడెంట్, దుబాయ్ రూలర్ 'షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూం' చెప్పారు. ఈ మేరకు షేక్ మొహమ్మద్ ట్విట్టర్లో ఓ ఆసక్తికరమైన ఫొటోని పోస్ట్ చేశారు. ఓ స్కూల్లో ఇ-లెర్నింగ్ సెషన్కి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారాయన. తొలి వర్చువల్ స్కూల్ డే సందర్భంగా ఓ పబ్లిక్ స్కూల్లో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యాననీ, ఒక మిలియన్కి పైగా విద్యార్థులు వర్చువల్ స్కూల్తో కనెక్ట్ అయ్యారనీ చెప్పారాయన. దేశవ్యాప్తంగా ఒక మిలియన్ మందికి పైగా విద్యార్థులు ఇ-లెర్నింగ్ ద్వారా విద్యనభ్యసిస్తున్నారనీ, కరోనా ఎఫెక్ట్కి ఈ రకంగా చెక్ చెప్పామని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







