మార్చి 25 నుంచి విమానాల్ని రద్దు చేయనున్న ఎమిరేట్స్
- March 23, 2020_1584947875.jpg)
సుదూర ప్రాంతాలకు సైతం విమాన సర్వీసులు కలిగినటువంటి ఎమిరేట్స్, తమ ప్యాసింజర్ విమానాల్ని బుధవారం నుంచి రద్దు చేయనుంది. కరోనా వైరస్ తీవ్రత నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది సంస్థ. దుబాయ్కి చెందిన ఎమిరేట్స్, ఈస్ట్ మరియు వెస్ట్ని కలపడంలో కీలక భూమిక పోషిస్తోంది విమాన ప్రయాణాల విభాగంలో. ఎమిరేట్స్ సీఈఓ మరియు ఛైర్మన్ అయిన షేక్ అహ్మద్ బిన్ సయీద్ అల్ మక్తూం మాట్లాడుతూ, ప్రపంచం మొత్తం కోవిడ్ 19 కారణంగా క్వారంటీన్లోకి వెళ్ళిపోయిందనీ, ఈ నేపథ్యంలో తమ సర్వీసులు కూడా మూసివేయక తప్పడంలేదని అన్నారు. వివిధ దేశాలు తమ బోర్డర్స్ని తెరిచేదాకా విమానాల్ని నడిపే పరిస్థితి లేదని ఎమిరేట్స్ పేర్కొంది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?