మార్చి 25 నుంచి విమానాల్ని రద్దు చేయనున్న ఎమిరేట్స్
- March 23, 2020
సుదూర ప్రాంతాలకు సైతం విమాన సర్వీసులు కలిగినటువంటి ఎమిరేట్స్, తమ ప్యాసింజర్ విమానాల్ని బుధవారం నుంచి రద్దు చేయనుంది. కరోనా వైరస్ తీవ్రత నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది సంస్థ. దుబాయ్కి చెందిన ఎమిరేట్స్, ఈస్ట్ మరియు వెస్ట్ని కలపడంలో కీలక భూమిక పోషిస్తోంది విమాన ప్రయాణాల విభాగంలో. ఎమిరేట్స్ సీఈఓ మరియు ఛైర్మన్ అయిన షేక్ అహ్మద్ బిన్ సయీద్ అల్ మక్తూం మాట్లాడుతూ, ప్రపంచం మొత్తం కోవిడ్ 19 కారణంగా క్వారంటీన్లోకి వెళ్ళిపోయిందనీ, ఈ నేపథ్యంలో తమ సర్వీసులు కూడా మూసివేయక తప్పడంలేదని అన్నారు. వివిధ దేశాలు తమ బోర్డర్స్ని తెరిచేదాకా విమానాల్ని నడిపే పరిస్థితి లేదని ఎమిరేట్స్ పేర్కొంది.
తాజా వార్తలు
- ఖతార్ లో రెండవ సెమిస్టర్ ఫలితాలు విడుదల..!!
- దుబాయ్ లో క్రికెట్ ఆడుతూ కర్ణాటక వాసి మృతి..ఘనంగా నివాళులు..!!
- షార్జా బ్యాంక్ మిలియనీర్ క్యాంపెయిన్..Dh2 మిలియన్లు గెలిచిన భారత ప్రవాసి..!!
- మక్కాలో పవిత్ర కాబాను కొత్త 'కిస్వా'తో అలంకరణ..!!
- ఆర్థిక ఉపశమన ప్యాకేజీని ప్రకటించిన ఒమన్..!!
- T4 టెర్మినల్ నుంచి ఒకే ఫారీన్ ఫ్లైట్ కు అనుమతి..!!
- తల్లి ఇంటికి నిప్పు పెట్టిన వ్యక్తికి ఐదేళ్ల జైలు శిక్ష..!!
- 22 మంది చిన్నారుల మృతి.. ‘దగ్గు సిరప్’ల పై కేంద్రం కీలక నిర్ణయం..
- ఇండోనేసియాలో భారీ భూకంపం.. కుప్పకూలిన భవనాలు
- ఈనెల 19 నుంచి హార్ముజ్ పూర్తిగా ఓపెన్–ట్రంప్









