మార్చి 25 నుంచి విమానాల్ని రద్దు చేయనున్న ఎమిరేట్స్
- March 23, 2020
సుదూర ప్రాంతాలకు సైతం విమాన సర్వీసులు కలిగినటువంటి ఎమిరేట్స్, తమ ప్యాసింజర్ విమానాల్ని బుధవారం నుంచి రద్దు చేయనుంది. కరోనా వైరస్ తీవ్రత నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది సంస్థ. దుబాయ్కి చెందిన ఎమిరేట్స్, ఈస్ట్ మరియు వెస్ట్ని కలపడంలో కీలక భూమిక పోషిస్తోంది విమాన ప్రయాణాల విభాగంలో. ఎమిరేట్స్ సీఈఓ మరియు ఛైర్మన్ అయిన షేక్ అహ్మద్ బిన్ సయీద్ అల్ మక్తూం మాట్లాడుతూ, ప్రపంచం మొత్తం కోవిడ్ 19 కారణంగా క్వారంటీన్లోకి వెళ్ళిపోయిందనీ, ఈ నేపథ్యంలో తమ సర్వీసులు కూడా మూసివేయక తప్పడంలేదని అన్నారు. వివిధ దేశాలు తమ బోర్డర్స్ని తెరిచేదాకా విమానాల్ని నడిపే పరిస్థితి లేదని ఎమిరేట్స్ పేర్కొంది.
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







