ఒమన్ లో కొత్తగా 18 కరోనా కేసులు
- March 24, 2020మస్కట్:ఒమన్ లో ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం కొత్తగా దేశంలో 18 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు వివరించారు.దీంతో మొత్తం కేసుల సంఖ్య 84కి పెరిగింది.మొత్తం 18 మంది ఒమన్ పౌరులు మరియు 11 కేసులు సోకిన రోగులతో సంబంధం కలిగి ఉన్నాయి. 5 కేసులు యూ.కె మరియు యూ.ఏ.ఈ నుండి ప్రయాణానికి సంబంధించినవి మరియు 2 కేసులు ఎపిడెమియోలాజికల్ దర్యాప్తులో ఉన్నాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.ఒమన్లో మొత్తం 84 కేసులకు, కోవిడ్ -19 ఉన్న 17 మంది రోగులు కోలుకున్నారు.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం
- టీడీపీ అభ్యర్థి టీ.జీ.భరత్ నామినేషన్ దాఖలు
- ఏపీకి ప్రధాని మోదీ..సభలు, రోడ్ షోల షెడ్యూల్ ఇదే
- అబుదాబి పోలీసుల అలెర్ట్..అలా చేస్తే 1,000 దిర్హామ్ ఫైన్
- ఈద్ వేడుకల్లో అపశృతి.. 38 మందికి గాయాలు