ఒమన్ లో కొత్తగా 18 కరోనా కేసులు
- March 24, 2020మస్కట్:ఒమన్ లో ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం కొత్తగా దేశంలో 18 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు వివరించారు.దీంతో మొత్తం కేసుల సంఖ్య 84కి పెరిగింది.మొత్తం 18 మంది ఒమన్ పౌరులు మరియు 11 కేసులు సోకిన రోగులతో సంబంధం కలిగి ఉన్నాయి. 5 కేసులు యూ.కె మరియు యూ.ఏ.ఈ నుండి ప్రయాణానికి సంబంధించినవి మరియు 2 కేసులు ఎపిడెమియోలాజికల్ దర్యాప్తులో ఉన్నాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.ఒమన్లో మొత్తం 84 కేసులకు, కోవిడ్ -19 ఉన్న 17 మంది రోగులు కోలుకున్నారు.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- హట్టా పర్వతాల నుండి బ్రిటిష్ హైకర్ ఎయిర్ లిఫ్ట్
- అహ్మదీ గవర్నర్ను కలిసిన భారత రాయబారి
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం