దుబాయ్ మెరినా ప్రొమినేడ్ మూసివేత
- March 26, 2020దుబాయ్ మెరినా ప్రొమినేడ్ ను మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.ప్రొమినేడ్ ఏరియా మూసివేయబడిందని దుబాయ్ మెరీనాలోని సంస్థలు, ఎమ్మార్ మాస్టర్ కమ్యూనిటీస్ పౌరులకు తెలియజేశాయి. ఇంటి దగ్గరే వుండాలనీ, కరోనా వైరస్ సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. యూఏఈలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 333కి పెరిగింది.
తాజా వార్తలు
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..