దుబాయ్ మెరినా ప్రొమినేడ్ మూసివేత
- March 26, 2020
దుబాయ్ మెరినా ప్రొమినేడ్ ను మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.ప్రొమినేడ్ ఏరియా మూసివేయబడిందని దుబాయ్ మెరీనాలోని సంస్థలు, ఎమ్మార్ మాస్టర్ కమ్యూనిటీస్ పౌరులకు తెలియజేశాయి. ఇంటి దగ్గరే వుండాలనీ, కరోనా వైరస్ సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. యూఏఈలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 333కి పెరిగింది.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







