యూఏఈ: 320 జర్మనీ పర్యాటకులను తమ స్వదేశానికి తరలింపు
- March 29, 2020
యూఏఈ: 'రస్ అల్ ఖైమా' విమానాశ్రయం నుండి మార్చ్ 28న వందలాది మంది జర్మనీయులను తమ దేశానికి తిరిగి వెళ్లేందుకు సహాయం అందించిన యూఏఈ ప్రభుత్వం. వీరిలో అత్యధికంగా జర్మనీయులు కాగా, రొమేనియన్, క్రొయేషియన్, కొసావన్, ఇద్దరు టర్క్స్ మరియు ముగ్గురు పోలిష్ కూడా ఉన్నారని తెలిపిన అధికారులు. ప్రయాణీకులందరికి బయలుదేరే ముందు COVID-19 పరీక్షలు చేయటం జరిగింది.
32 మంది బ్రిటిష్ పౌరులను స్వదేశానికి పంపేందుకు యూఏఈ అధికారులు 'ఫ్లై దుబాయ్' మరియు UK రాయబార కార్యాలయానికి అనుమతి ఇచ్చారు. "32 మంది బ్రిటన్లు యూఏఈ నుండి 'ఫ్లై దుబాయ్' లో బయలుదేరారు". విమానాశ్రయాలు మూసివేయబడ్డాయి, కాని కొన్ని విమానయాన సంస్థలు బయలుదేరడానికి అనుమతి ఇవ్వబడుతున్నాయి. ఫ్లైట్ బుక్ చేయకుండా విమానాశ్రయానికి వెళ్లవద్దు. మిమ్మల్ని ఇంటికి తీసుకురావడానికి మేము యూఏఈ ప్రభుత్వం మరియు విమానయాన సంస్థలతో కలిసి పని చేస్తున్నాము” అని రాయబార కార్యాలయం ఒక ట్వీట్లో తెలిపింది
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







