ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించిన యూఏఈ-భారత రాయబారి పవన్ కపూర్
- March 29, 2020
యూఏఈ:"భారతీయులు ఎటువంటి భయాందోళనలకు గురవ్వద్దనీ, ప్రభుత్వం అందిస్తున్న సూచనలను పాటిస్తూ, అవసరమైతే తప్పించి బయటకు రాకుండా ఈ మహమ్మారిని కలిసికట్టుగా జయిద్దాం" అని యూఏఈ లోని భారతీయులకు పిలుపునిచ్చిన యూఏఈ-భారత రాయబారి పవన్ కపూర్.
భారతీయులు తమకు ఎలాంటి సహాయసహకారాలు కావాలన్నా, help lines కు కాల్ చేయచ్చు అని తెలిపారు.
CGI Dubai 0565463903
EI Abu Dhabi - 0508995583
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







