ఏప్రిల్‌ 14వరకు శ్రీవారి దర్శనం నిలిపివేత

- March 30, 2020 , by Maagulf
ఏప్రిల్‌ 14వరకు శ్రీవారి దర్శనం నిలిపివేత

తిరుమల:ఏప్రిల్‌ 14వరకు శ్రీవారి దర్శనాన్ని నిలిపివేశారు. తిరుమలకు వెళ్లే రెండు ఘాట్‌ రోడ్లనూ మూసివేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.30వేల మందికి ఆహారాన్ని టీటీడీ సరఫరా చేస్తుంది. ఉదయం 3గంటలకు సుప్రభాత సేవ, రాత్రి 8 గంటలకు శ్రీవారికి ఏకాంత సేవ చేయనున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఏప్రిల్‌లో జరిగే వార్షిక వసంతోత్సవాలపై నిర్ణయం తీసుకోలేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com