ఏప్రిల్ 14వరకు శ్రీవారి దర్శనం నిలిపివేత
- March 30, 2020
తిరుమల:ఏప్రిల్ 14వరకు శ్రీవారి దర్శనాన్ని నిలిపివేశారు. తిరుమలకు వెళ్లే రెండు ఘాట్ రోడ్లనూ మూసివేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.30వేల మందికి ఆహారాన్ని టీటీడీ సరఫరా చేస్తుంది. ఉదయం 3గంటలకు సుప్రభాత సేవ, రాత్రి 8 గంటలకు శ్రీవారికి ఏకాంత సేవ చేయనున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఏప్రిల్లో జరిగే వార్షిక వసంతోత్సవాలపై నిర్ణయం తీసుకోలేదు.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







