లోన్ రీపేమెంట్స్ని 6 నెలలకు వాయిదా
- March 30, 2020కువైట్లో ప్రధాన బ్యాంకులు, కన్స్యుమర్ లోన్స్, క్రెడిట్ కార్డుల ఇన్స్టాల్మెంట్స్ పేమెంట్ని ఆరు నెలలకు వాయిదా వేయడం జరిగింది. దేశంలో కరోనా ఎఫెక్ట్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నాయి బ్యాంకులు. నేషనల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ (ఎన్బికె), వలసదారులు అలాగే పౌరులకు కన్స్యుమర్ లోన్స్ అలాగే రకెడిట్ కార్డుల ఇన్స్టాల్మెంట్స్ ఆరు నెలల వాయిదా వేసినట్లు వెల్లడించింది. ఈ పోస్ట్పోన్మెంట్కి సంబంధించి రుసుములు రద్దు చేయబడ్తాయి. కమర్షియల్ బ్యాంక్, బుర్గాన్ బ్యాంక్, వర్బా బ్యాంక్ మరియు కెఎఫ్హెచ్ కూడా ఇవే తరహా ప్రకటనలు చేశాయి. కాగా, ఫ్రాడ్ మెసేజ్ల పట్ల అప్రమత్తంగా వుండాలని కువైట్ బ్యాంకింగ్ అసోసియేషన్ పౌరులు మరియు నివాసితులకు సూచించడం జరిగింది.
తాజా వార్తలు
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు