ఎమర్జన్సీ ప్లాన్స్ని యాక్టివేట్ చేసిన రాయల్ ఆర్మీ ఆఫ్ ఒమన్
- March 30, 2020మస్కట్:సుల్తాన్కి చెందిన ఆర్మ్డ్ ఫోర్సెస్ ఇంజనీరింగ్ యూనిట్ ఒమన్ రాయల్ ఆర్మీ (ఆర్ఎఓ), కరోనా వైరస్పై పోరుకు సర్వసన్నద్ధంగా వున్నట్లు తెలిపింది. ఎమర్జన్సీ ప్లాన్స్ని యాక్టివేట్ చేయడం జరిగిందనీ, డిసిన్పెక్షన్ అలాగే స్టెరిలైజేషన్ కార్యక్రమాల కోసం సంసిద్ధంగా వున్నామని అధికారులు పేర్కొన్నారు. రోడ్లు, అలాగే పబ్లిక్ ప్లేస్లను స్టెరిలైజేషన్ చేయడం ద్వారా కోవిడ్19 (కరోనా వైరస్) వ్యాప్తిని కొంతమేరకు నిలువరించడానికి వీలవుతుంది.
తాజా వార్తలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?