యూఏఈ: 5 నిమిషాల డ్రైవ్-త్రూ కోవిడ్ -19 పరీక్షా కేంద్రాల ఏర్పాటు: షేక్ మొహమ్మద్
- March 30, 2020
యూఏఈ/అబుధాబి: అబుధాబి క్రౌన్ ప్రిన్స్ మరియు యూఏఈ సాయుధ దళాల డిప్యూటీ సుప్రీం కమాండర్ 'షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్', కరోనావైరస్ పరీక్షల కోసం అబుధాబీలో డ్రైవ్-త్రూ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ కేంద్రాలను యూఏఈ అంతటా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
రాబోయే 10 రోజుల్లో, దుబాయ్, షార్జా, అజ్మాన్, ఉమ్ అల్ క్వైన్, రాస్ అల్ ఖైమా, ఫుజైరా, అల్ ఐన్ మరియు అల్ ధఫ్రాలో పరీక్షా కేంద్రాలు ప్రారంభమవుతాయి. ఈ డ్రైవ్-త్రూ కేంద్రాలు అత్యాధునిక వైద్య సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగిఉంటాయి అని అబుదాబి మీడియా కార్యాలయం ఆదివారం ట్వీట్ చేసింది.
Mohamed bin Zayed instructs @DoHSocial to launch further drive-through centres across the UAE to test for Coronavirus “COVID-19”, following the launch of the first test centre in Abu Dhabi. pic.twitter.com/L2hu3GrAtb
— مكتب أبوظبي الإعلامي (@admediaoffice) March 29, 2020
కొత్త కేంద్రాల సంప్రదింపు వివరాలు, నియామక విధానాలకు సంబంధించిన మరింత సమాచారం ప్రకటించబడుతుంది.
తాజా వార్తలు
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్







