అబాండన్డ్ వెహికిల్స్ తొలగింపు
- March 31, 2020మస్కట్: సీబ్లో వదిలి వేయబడ్డ వాహనాలు తొలగించడానికి యజమానులకు 48 గంటల సమయం మాత్రమే మిగిలి వుంది. ఆ తర్వాత వాహనాల్ని స్వాధీనం చేసుకోవడం జరుగుతుందని మస్కట్ మునిసిపాలిటీ పేర్కొంది. వాహనాల్ని రోడ్లపై ఎక్కడికక్కడ వదిలేయడం వల్ల, నగరం తాలూకు అందం చెడిపోతోందని మస్కట్ మునిసిపాలిటీ పేర్కొంది. తమ వాహనాల్ని 48 గంటల్లోగా యజమానులు తొలగించని పక్షంలో వాటిని మునిసిపాలిటీ సీజ్ చేయడం తప్పదని మునిసిపాలిటీ అధికారులు హెచ్చరరించారు.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,మస్కట్)
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..