తెలంగాణ:GWPC ఆధ్వర్యంలో రైస్ బ్యాగ్ ల పంపిణీ
- March 31, 2020
తెలంగాణ:జనహితం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిజామాబాదులో జరుగుతున్నటువంటి #RiceBagChallenge for FoodBankTelangana అనే కార్యక్రమంలో భాగంగా మన గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి(GWPC) తరుపున 2 క్వింటాళ్ళ 75 కిలోల రైస్ బ్యాగ్ లను అన్నార్థూల ఆకలి తీర్చటం కొరకు ఇవ్వటం జరిగింది.
మేము చేసినటువంటి ఈ సహాయం ఇప్పుడున్న ఈ విపత్కర సమయంలో అన్నార్థూల ఆకలి తీర్చటం చాలా సంతోషంగా ఉంది.ఈ కార్యక్రమంలో గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి (GWPC) అధ్యక్షులు గుండేల్లి నర్సింహా ఉపాధ్యక్షులు శేఖర్ గౌడ్, దొనకంటి శ్రీనివాస్, పవన్ కుమార్, కనకట్ల రవీందర్,షేక్ వల్లి, మునిందర్ దీకోండ, అశోక్ రెడ్డి, కట్ట రాజు, రాయిల్ల మల్లేశం, శరత్ గౌడ్, రఘు పేంట, ప్రవీణ్ చేర్యాల, నరేందర్ గౌడ్, సాన లక్ష్మణ్, మామిడిపల్లి వెంకటేశం, చింతల లక్ష్మణ్, పేనుకుల అశోక్, చిరుత నరేష్, గోవర్ధన్ యాదవ్, మనెళ్లి ప్రసాద్, కాసారపు భుమేష్, యువరాజు, జలపతి, అజయ్, హరిశ్, సాయి మరియు సభ్యులు పాల్గోన్నారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!