కువైట్:ఆన్ లైన్ విద్య ఆప్షన్ మాత్రమే..10 రోజుల్లో తుది నిర్ణయం
- April 01, 2020
కువైట్:పబ్లిక్, ప్రైవేట్ విద్య విషయంలో మరో పది రోజుల్లోనే తమ తుది నిర్ణయాన్ని వెల్లడిస్తామని కువైట్ విద్యాశాఖ మంత్రి డాక్టర్ సౌద్ అల్ హర్బి వెల్లడించారు. తమ నిర్ణయాన్ని పది రోజుల్లో పార్లమెంటరీ అండ్ కల్చర్ కమిటీకి నివేదిస్తామని కూడా ఆయన తెలిపారు. అయితే విద్యా పురోగతి మాత్రం ఎట్టి పరిస్థితి ఆగిపోకుండా చూస్తామని ఆయన భరోసా ఇచ్చారు. స్పీకర్ మర్జఖ్ అల్ గనిమ్ ఆధ్వర్యంలో పార్లమెంటరీ కమిటీతో జరిగిన సమావశం తర్వాత విద్యాశాఖ మంత్రి మీడియాతో మాట్లాడుతూ విద్య విధానాని అవాంతరాలు లేకుండా అన్ని అంశాలపై చర్చించామని అన్నారు. అయితే..ఆన్ లైన్ లో విద్య అందించటం అనేది ఒక అప్షన్ మాత్రమేనని అని కూడా ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కుంటున్నామని, అయినా ఆలస్యం చేయకుండా విద్యా విధానంపై ఎదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!







