హజ్ యాత్రపై స్పష్టత కోసం మరికొన్నాళ్ళు వేచి చూడాల్సిందే
- April 01, 2020
సౌదీ అరేబియా:హజ్ యాత్రకు సంబంధించి స్పష్టత కోసం మరికొన్నాళ్ళు వేచి చూడక తప్పదని సౌదీ అరేబియా, హజ్ ఫిలిగ్రిమ్స్కి సూచించింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రత నేపథ్యంలో హజ్ యాత్రపై కొంత గందరగోళం నెలకొంది. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 2.5 మిలియన్ ఫిలిగ్రిమ్స్, మక్కా మరియు మదీనాలను సందర్శిస్తారు.జూలై చివరలో ఈ అతి పెద్ద సంరంభం చోటు చేసుకోనుంది. అయితే, కరోనా వైరస్ నేపథ్యంలో హజ్ యాత్రపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని సౌదీ అరేబియా ప్రభుత్వం అంటోంది.
తాజా వార్తలు
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి







