కరోనా ఎఫెక్ట్:పార్కింగ్ ఫీజును రద్దు చేసిన మస్కట్ మున్సిపాలిటీ
- April 01, 2020మస్కట్:కరోనా వైరస్ కారణంగా నెలకొన్న విపత్తు నేపథ్యంలో మస్కట్ మున్సిపాలిటీ ప్రజలకు ఊరటనిచ్చే మరో నిర్ణయం తీసుకుంది. మస్కట్ మున్సిపాలిటీ పరిధిలో ఇక నుంచి పార్కింగ్ ఫీజులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ప్రస్తుత ఆదేశాలు అమలులో ఉంటాయని స్పష్టం చేసింది. ప్రస్తుతం నెలకొన్న సంక్షోభ పరిస్థితుల కారణంగా ఈ వెసులుబాటు కల్పించినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. అలాగే ఈ క్లిష్ట సమయంలో ప్రజలు అందరూ ఇళ్లలోనే ఉండి సురక్షితంగా ఉండాలని మున్సిపాలిటీ అధికారులు కోరారు.
--లెనిన్ కుమార్ (మాగల్ఫ్ ప్రతినిధి,మస్కట్)
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్