యూఏఈ:వీసా సంబంధిత జరీమానాలపై ఉపశమనం
- April 02, 2020యూఏఈలో రెసిడెన్సీ మరియు వీసా హోల్డర్స్కి ఊరట. మూడు నెలలపాటు ఓవర్ స్టే జరీమానాల్ని ఉపసంహరిస్తున్నట్లు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ ఎఫైర్స్ (జిడిఆర్ఎఫ్ఎ) డైరెక్టర్ మేజర్ జనరల్ మొహమ్మద్ అహ్మద్ అల్ మర్రి మాట్లాడుతూ, యూఏఈ వెలుపల వున్నవారికి కూడా ఈ జరీమానాల ఉపసంహరణ వర్తిస్తుందని చెప్పారు. జిడిఆర్ఎఫ్ఎ సిబ్బంది కోసం రిమోట్ వర్కింగ్ని యాక్టివేట్ చేశామని తెలిపారాయన. ఫ్రంట్లైన్ ఆఫీసుల ఎంట్రీ పాయింట్స్లో కోవిడ్19 పరీక్షలు జరిగేలా ఏర్పాట్లు చేశామన్నారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు అన్ని చర్యలూ తీసుకున్నట్లు తెలిపారాయన.
యూ.ఏ.ఈ వీసాలు ఉన్నవారు ఏదైనా విచారణ కోసం అమెర్ కాల్ సెంటర్ 8005111 కు కాల్ చెయ్యగలరు.
తాజా వార్తలు
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు
- ఎయిర్ ఇండియా కొత్త బ్యాగేజీ రూల్స్..
- ఏపీ కొత్త డిజిపిగా హరీశ్ కుమార్ గుప్తా ..
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..
- ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్..