కరోనా ఎఫెక్ట్:సుప్రీం కమిటీ నిబంధనలు అతిక్రమించిన షాపు మూసివేత
- April 04, 2020
మస్కట్:కరోనా వైరస్ నేపథ్యంలో సుప్రీం కమిటీ జారీ చేసిన నిబంధనలను పాటించని ఓ షాపును మస్కట్ మున్సిపాలిటీ అధికారులు మూసివేయించారు. బౌషర్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మూసివేసిన షాపులో మొబైల్ ఫోన్లు, కంప్యూటర్ విడి భాగాలు అమ్ముతున్నట్లు అధికారులు తెలిపారు. కరోనా వైరస్ కు సంబంధించి అపోహలకు తావిచ్చేలా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ సుప్రీం కమిటీ కొన్ని నిబంధనలను సూచించిన విషయం తెలిసిందే. అయితే..షాపు నిర్వాహకులు కమిటీ నిబంధనలు పాటించకపోవటం వల్లే రాయల్ ఒమన్ పోలీసుల సహకారంతో చర్యలు తీసుకున్నట్లు మున్సిపాలిటీ అధికారులు చెబుతున్నారు.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,మస్కట్)
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







