కరోనా ఎఫెక్ట్:సుప్రీం కమిటీ నిబంధనలు అతిక్రమించిన షాపు మూసివేత
- April 04, 2020
మస్కట్:కరోనా వైరస్ నేపథ్యంలో సుప్రీం కమిటీ జారీ చేసిన నిబంధనలను పాటించని ఓ షాపును మస్కట్ మున్సిపాలిటీ అధికారులు మూసివేయించారు. బౌషర్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మూసివేసిన షాపులో మొబైల్ ఫోన్లు, కంప్యూటర్ విడి భాగాలు అమ్ముతున్నట్లు అధికారులు తెలిపారు. కరోనా వైరస్ కు సంబంధించి అపోహలకు తావిచ్చేలా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ సుప్రీం కమిటీ కొన్ని నిబంధనలను సూచించిన విషయం తెలిసిందే. అయితే..షాపు నిర్వాహకులు కమిటీ నిబంధనలు పాటించకపోవటం వల్లే రాయల్ ఒమన్ పోలీసుల సహకారంతో చర్యలు తీసుకున్నట్లు మున్సిపాలిటీ అధికారులు చెబుతున్నారు.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,మస్కట్)
తాజా వార్తలు
- యూఏఈ నుంచి భారత్కు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు? 2026లో కొత్త నిబంధనలు ఇవే..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!







