టెలిఫోన్ ద్వారా నెలవారీ ఓపెన్ హౌస్ నిర్వహించిన ఇండియన్ అంబాసిడర్
- April 04, 2020మస్కట్: కరోనా వైరస్ వ్యాప్తిని నివారించే చర్యల్లో భాగంగా ఒమన్లోని ఇండియన్ అంబాసిడర్, ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని టెలిఫోన్ ద్వారా నిర్వహించారు. అంబాసిడర్ మును మహావర్ అలాగే ఎంబసీ స్టాఫ్ దృష్టికి ఈ సందర్భంగా ఇండియన్ సిటిజన్స్ తమ గ్రీవెన్సెస్ని తెలియజేశారు. కోవిడ్19 తీవ్రత నేపథ్యంలోనూ ఓపెన్ హౌస్ ప్రత్యేక మార్గంలో నిర్వహించడం ఆనందంగా వుందని చెప్పారు అంబాసిడర్. ప్రతి నెలా ఓ శుక్రవారం రోజున ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని ఎంబసీ ప్రాంగణంలో నిర్వహిస్తారు. అంబాసిడర్, ఇతర ఎంబసీ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,మస్కట్)
తాజా వార్తలు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్