మనామాలో కార్ల ధ్వంసం
- January 26, 2016
సుమారు 50కి పైగా కార్లు మనామా గేట్ ప్రాంతంలో ధ్వంసం కావడం ఆందోళన కలిగిస్తోంది. ఆగంతకులు ఈ దాడులకు పాల్పడినట్లు తెలియవస్తున్నది. ఎక్కువగా వలసదారుల కార్లపైనే ఈ దాడులు జరిగాయి. ఈ దాడుల్లో కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. దాడులకు సంబంధించి 20కి పైగా ఫిర్యాదులు పోలీస్ స్టేషన్లలో నమోదయ్యాయి. తెల్లవారు ఝామున 3 గంల సమయంలో ఈ ఘటన జరిగింది. ఉదయం 3.30 నిమిషాల సమయంలో తాను లేచి చూడగా, కార్లు ధ్వంసమయి ఉన్నాయని రణిజిత్ పోడి అనే వ్యక్తి చెప్పారు. ఓ వ్యక్తి ఈ దాడులకు పాల్పడినట్లుగా అనుమానిస్తున్నారు. ఆ వ్యక్తిని యువకుడిగా గుర్తించినట్లు చెప్పారు ప్రత్యక్ష సాక్షులు. అయితే ఆ యువకుడు ఎవరన్నది తెలియరాలేదు. అద్దాలను పదునైన ఆయుధంతో పగలగొట్టారనీ, అలాగే వైపర్ బ్లేడ్స్ని తొలగించేందుకు ప్రయత్నించారని వాహనదారులు రిపోర్ట్ చేశారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









