యూఏఈ: ప్రైవేటు రంగంలోని ఉద్యోగులకు ప్రకటన..
- April 05, 2020
యూఏఈ: ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్నవారికి ఊరట..కరోనా పెరిగిపోతున్న ఈ సమయంలో ఎవరయినా తమ స్వదేశాలకు వెళ్లాలని అనుకుంటే ఆయా కంపెనీల యజమానులు ఉద్యోగస్తులకు Annual Leave లో నుంచి కానీ, మిగిలిపోయి ఉన్న సెలవుల నుంచి కానీ, 'జీతం లేని సెలవు' లను వారికి కేటాయించి వారివారి స్వదేశాలకు వెళ్లేందుకు అనుమతివ్వాలని తెలిపిన అధికారులు. ఈ క్లిష్ట సమయంలో తమ కుటుంబంతో ఉండాలనుకునే వారికి ఈ చర్య దోహదపడుతుందని తెలిపిన అధికారులు.
ఇదిలా ఉండగా, పలు దేశాలు విమాన రాకపోకలను నిలిపివేశాయి. ఈ తరుణంలో యూఏఈ అధికారిక ఎయిర్లైన్స్ 'ఎమిరేట్స్' తమ స్వదేశాలకు వెళ్లాలనుకున్నవారికి విమానసౌకర్యం కల్పిస్తోంది. ఇండియా లో లాక్ డౌన్ నడుస్తున్నందున, విమాన రాకపోకలు నిలిచిపోయాయి. కాబట్టి భారత్ ప్రభుత్వం ప్రకటనను అనుసరించి ఇండియాకు కూడా త్వరలో విమాన సర్వీస్ లను ప్రారంభించనుంది ఎమిరేట్స్ ఎయిర్లైన్స్.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..