యూఏఈ: ప్రైవేటు రంగంలోని ఉద్యోగులకు ప్రకటన..
- April 05, 2020
యూఏఈ: ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్నవారికి ఊరట..కరోనా పెరిగిపోతున్న ఈ సమయంలో ఎవరయినా తమ స్వదేశాలకు వెళ్లాలని అనుకుంటే ఆయా కంపెనీల యజమానులు ఉద్యోగస్తులకు Annual Leave లో నుంచి కానీ, మిగిలిపోయి ఉన్న సెలవుల నుంచి కానీ, 'జీతం లేని సెలవు' లను వారికి కేటాయించి వారివారి స్వదేశాలకు వెళ్లేందుకు అనుమతివ్వాలని తెలిపిన అధికారులు. ఈ క్లిష్ట సమయంలో తమ కుటుంబంతో ఉండాలనుకునే వారికి ఈ చర్య దోహదపడుతుందని తెలిపిన అధికారులు.

ఇదిలా ఉండగా, పలు దేశాలు విమాన రాకపోకలను నిలిపివేశాయి. ఈ తరుణంలో యూఏఈ అధికారిక ఎయిర్లైన్స్ 'ఎమిరేట్స్' తమ స్వదేశాలకు వెళ్లాలనుకున్నవారికి విమానసౌకర్యం కల్పిస్తోంది. ఇండియా లో లాక్ డౌన్ నడుస్తున్నందున, విమాన రాకపోకలు నిలిచిపోయాయి. కాబట్టి భారత్ ప్రభుత్వం ప్రకటనను అనుసరించి ఇండియాకు కూడా త్వరలో విమాన సర్వీస్ లను ప్రారంభించనుంది ఎమిరేట్స్ ఎయిర్లైన్స్.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







