యూఏఈ: ప్రైవేటు రంగంలోని ఉద్యోగులకు ప్రకటన..
- April 05, 2020
యూఏఈ: ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్నవారికి ఊరట..కరోనా పెరిగిపోతున్న ఈ సమయంలో ఎవరయినా తమ స్వదేశాలకు వెళ్లాలని అనుకుంటే ఆయా కంపెనీల యజమానులు ఉద్యోగస్తులకు Annual Leave లో నుంచి కానీ, మిగిలిపోయి ఉన్న సెలవుల నుంచి కానీ, 'జీతం లేని సెలవు' లను వారికి కేటాయించి వారివారి స్వదేశాలకు వెళ్లేందుకు అనుమతివ్వాలని తెలిపిన అధికారులు. ఈ క్లిష్ట సమయంలో తమ కుటుంబంతో ఉండాలనుకునే వారికి ఈ చర్య దోహదపడుతుందని తెలిపిన అధికారులు.

ఇదిలా ఉండగా, పలు దేశాలు విమాన రాకపోకలను నిలిపివేశాయి. ఈ తరుణంలో యూఏఈ అధికారిక ఎయిర్లైన్స్ 'ఎమిరేట్స్' తమ స్వదేశాలకు వెళ్లాలనుకున్నవారికి విమానసౌకర్యం కల్పిస్తోంది. ఇండియా లో లాక్ డౌన్ నడుస్తున్నందున, విమాన రాకపోకలు నిలిచిపోయాయి. కాబట్టి భారత్ ప్రభుత్వం ప్రకటనను అనుసరించి ఇండియాకు కూడా త్వరలో విమాన సర్వీస్ లను ప్రారంభించనుంది ఎమిరేట్స్ ఎయిర్లైన్స్.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







