కోవిడ్ 19: కువైట్లో గొర్రెలు, చేపల మార్కెట్లు మూసివేత
- April 05, 2020
కువైట్: కరోనా మహమ్మారి పంజా విప్పటంతో ప్రభుత్వం కీలక నిర్ణయాను తీసుకుంది. గొర్రెల మార్కెట్ మరియు చేపల మార్కెట్ ను మూసివేయాలంటూ నిర్ణయించిన మునిసిపాలిటీ డైరెక్టర్ జనరల్, అహ్మద్ అల్-మన్ఫౌకి.
గొర్రెలు మరియు పశువులను విక్రయించే, చేపల మార్కెట్లు అన్ని మూసివేయబడతాయి. దుకాణం యజమానులు తాము అమ్మే మాంసాన్ని/చేపలను సహకార సంఘాలకు, కేంద్ర మార్కెట్లకు, మాంసం దుకాణాలకు, రెస్టారెంట్లకు మరియు హోటళ్ళకు విక్రయించేందుకు అనుమతివ్వడం జరిగింది.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







