చైనా:కొత్తగా వెలుగులోకి వస్తున్న కరోనా కేసులు
- April 06, 2020
బీజింగ్:కరోనా జన్మస్థలమైన చైనాలో ఇంకా కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా సోమవారం 39 కొత్త కరోనా పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. అయితే.. ఈ కేసులు కరోనా పుట్టిన ప్రాంతమైన వూహాన్ నగరం ఇప్పుడిప్పుడే సాధారణ స్థాయికి చేరుకుంటుంది. ఇలాంటి సమయంలో దేశంలో ఆందోళన కలిగించే విధంగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. చైనాలో ఇప్పటివరకు 81,669 మందికి కరోనా సోకగా వీరిలో 3,329 మంది మరణించారు.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







