సోషల్ డిస్టెన్సింగ్.. ట్రాఫిక్ ఇ-సర్వీసెస్!
- April 08, 2020
మనామా: మార్చి రెండో భాగానికి సంబంధించి జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ - లీగల్ ఎఫైర్స్ డివిజన్ 80 శాతం అప్లికేషన్లను ఎలక్ట్రానిక్ పద్ధతిలో ప్రాసెస్ చేసినట్లు లీగల్ ఎఫైర్స్ డివిజన్ యాక్టింగ్ హెడ్ కెప్టెన్ ఖాలిద్ అబు కీస్ చెప్పారు. కెప్టెన్ అబు కీస్ మాట్లాడుతూ, తమ డిపార్ట్మెంట్ సోషల్ డిస్టెన్సింగ్ని ప్రమోట్ చేయడంలో ముందుందని చెప్పారు. ఇ-సర్వీసెస్ ద్వారా సోషల్ డిస్టెన్సింగ్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఎలక్ట్రానిక్ ప్రాసెసింగ్ విధానం కమ్యూనిటీ అవేర్నెస్లో ముందంజలో వుంటోందని చెప్పారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







