సోషల్ డిస్టెన్సింగ్.. ట్రాఫిక్ ఇ-సర్వీసెస్!
- April 08, 2020
మనామా: మార్చి రెండో భాగానికి సంబంధించి జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ - లీగల్ ఎఫైర్స్ డివిజన్ 80 శాతం అప్లికేషన్లను ఎలక్ట్రానిక్ పద్ధతిలో ప్రాసెస్ చేసినట్లు లీగల్ ఎఫైర్స్ డివిజన్ యాక్టింగ్ హెడ్ కెప్టెన్ ఖాలిద్ అబు కీస్ చెప్పారు. కెప్టెన్ అబు కీస్ మాట్లాడుతూ, తమ డిపార్ట్మెంట్ సోషల్ డిస్టెన్సింగ్ని ప్రమోట్ చేయడంలో ముందుందని చెప్పారు. ఇ-సర్వీసెస్ ద్వారా సోషల్ డిస్టెన్సింగ్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఎలక్ట్రానిక్ ప్రాసెసింగ్ విధానం కమ్యూనిటీ అవేర్నెస్లో ముందంజలో వుంటోందని చెప్పారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







