కోవిడ్ -19: ప్రైవేటురంగ జీతాల కోసం $570m డాలర్లు ఖర్చు చేయనున్న బహ్రెయిన్
- April 08, 2020
బహ్రెయిన్: కరోనావైరస్ వ్యాప్తి ప్రభావానికి సహాయపడటానికి ఏప్రిల్లో బహ్రెయిన్ ప్రభుత్వం 100,000 ప్రైవేటురంగ కార్మికుల జీతాల కోసం 570 మిలియన్ డాలర్ల ఆర్ధిక సాయం అందించనున్నదని కార్మిక మంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. బహ్రెయిన్ పౌరులు మరియు వ్యాపారాల కోసం విద్యుత్/నీటి బిల్లులు, ఆస్తులు మరియు పర్యాటక రంగంపై కొన్ని పన్ను మినహాయింపులను కూడా ప్రభుత్వం చెల్లిస్తుందని ఒక ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..