కోవిడ్ -19: ప్రైవేటురంగ జీతాల కోసం $570m డాలర్లు ఖర్చు చేయనున్న బహ్రెయిన్
- April 08, 2020
బహ్రెయిన్: కరోనావైరస్ వ్యాప్తి ప్రభావానికి సహాయపడటానికి ఏప్రిల్లో బహ్రెయిన్ ప్రభుత్వం 100,000 ప్రైవేటురంగ కార్మికుల జీతాల కోసం 570 మిలియన్ డాలర్ల ఆర్ధిక సాయం అందించనున్నదని కార్మిక మంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. బహ్రెయిన్ పౌరులు మరియు వ్యాపారాల కోసం విద్యుత్/నీటి బిల్లులు, ఆస్తులు మరియు పర్యాటక రంగంపై కొన్ని పన్ను మినహాయింపులను కూడా ప్రభుత్వం చెల్లిస్తుందని ఒక ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!
- ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!
- ఇరాన్ దాడులు.. అంతర్జాతీయ జోక్యానికి బహ్రెయిన్ పిలుపు..!!
- జీవన నాణ్యత సూచీలో మెరిసిన ఖతార్.. భారీ పురోగతి..!!
- ఎతిహాద్ రైలు ప్రయాణికులకు బంపరాఫర్.. 25% వరకు ప్రత్యేక తగ్గింపులు..!!
- 'ఏషియా మెడికల్ సిటీ' ప్రాజెక్టుకు అనుమతి లేదు: సౌదీ
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు







