కువైట్:ప్రైవేటు కంపెనీ కార్మికులు అరెస్ట్
- April 09, 2020
కువైట్ ఇంటరీయిర్ మినిస్ట్రీ ఆరుగురు వలసదారుల్ని అరెస్ట్ చేసింది. ఓ ప్రైవేటు కంపెనీ రిప్రెజెంటేటివ్ ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుల్ని అరెస్ట్ చేశారు. కొంతమంది కార్మికులు ఒకే చోట చేరి, తనపై దాడికి యత్నించారనీ, జీతాలు ఇచ్చే సమయంలో ఈ ఘటన జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు సదరు కంపెనీ ప్రతినిది¸. సమాచారం అందుకోగానే, రెస్క్యూ పెట్రోల్ సంఘటనా స్థలానికి చేరుకుని, ఆందోళనకారుల్ని నిలువరించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీస్ కారు మీద కూడా దాడికి యత్నించారు నిందితులు. ఈ ఘటనపై విచారణ చేపట్టినట్లు మినిస్ట్రీ వెల్లడించింది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







