సౌదీ అరేబియా:ఎగ్జిట్, రీ-ఎంట్రీ వీసా గడువు పెంపు
- April 09, 2020
సౌదీ అరేబియా:కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్, కోవిడ్-19 నేపథ్యంలో ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పౌరులు అలాగే వలసదారుల భద్రత కోసం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది ప్రభుత్వం. ఇదిలా వుంటే ఫిబ్రవరి 25 నుంచి మే 24 మధ్య గడువు ముగిసే ఎగ్జిట్ మరియు రీ-ఎంట్రీ వీసాల పరిమితిని మరో మూడు నెలలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు కింగ్ సల్మాన్. ఈ పెంపు ఉచితంగానే లభిస్తుంది వలసదారులకు. కమర్షియల్ మరియు ఇండస్ట్రియల్ ప్రొఫెషన్స్కి కూడా ఈ పెంపు వర్తిస్తుంది. ఈ ఎక్స్టెన్షన్ ఆటోమేటిక్గా జరుగుతుందనీ, హెడ్ క్వార్టర్స్ని సంప్రదించాల్సిన పనిలేదని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్పోర్ట్స్ స్పష్టతనిచ్చింది.
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







