కోవిడ్ 19: ఒమన్కి తిరిగొచ్చిన 3,000 మంది పౌరులు
- April 09, 2020
మస్కట్: ఒమన్ టీవీ వెల్లడించిన వివరాల ప్రకారం మొత్తం 3000 మంది సిటిజన్స్ ఒమన్కి తిరిగిరాగా, మరో 60 మందికి సంబంధించి ప్రొసిడ్యూర్స్ పూర్తయినట్లు తెలుస్తోంది. ఒమన్ మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్, అన్ని ఎంబసీలు ఒమన్ పౌరులు తిరిగి రావడానికి సంబంధించి ఆయా దేశాల్లో ఏర్పాట్లు చేయాలని సూచించడం జరిగింది. పౌరులంతా ఇన్స్టిట్యూషనల్ క్వారంటీన్కి లోబడి వుండాలనీ, మెడికల్ స్టాఫ్ వారికి తగిన వైద్య సౌకర్యాలు అందిస్తారని అధికార యంత్రాంగం పేర్కొంది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత







