కోవిడ్‌ 19: ఒమన్‌కి తిరిగొచ్చిన 3,000 మంది పౌరులు

- April 09, 2020 , by Maagulf
కోవిడ్‌ 19: ఒమన్‌కి తిరిగొచ్చిన 3,000 మంది పౌరులు

మస్కట్‌: ఒమన్‌ టీవీ వెల్లడించిన వివరాల ప్రకారం మొత్తం 3000 మంది సిటిజన్స్‌ ఒమన్‌కి తిరిగిరాగా, మరో 60 మందికి సంబంధించి ప్రొసిడ్యూర్స్‌ పూర్తయినట్లు తెలుస్తోంది. ఒమన్‌ మినిస్ట్రీ ఆఫ్‌ ఫారిన్‌ ఎఫైర్స్‌, అన్ని ఎంబసీలు ఒమన్‌ పౌరులు తిరిగి రావడానికి సంబంధించి ఆయా దేశాల్లో ఏర్పాట్లు చేయాలని సూచించడం జరిగింది. పౌరులంతా ఇన్‌స్టిట్యూషనల్‌ క్వారంటీన్‌కి లోబడి వుండాలనీ, మెడికల్‌ స్టాఫ్‌ వారికి తగిన వైద్య సౌకర్యాలు అందిస్తారని అధికార యంత్రాంగం పేర్కొంది.

--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com