కోవిడ్ 19: మూడో టెర్మ్ స్కూల్ ఫీజులో 20 శాతం రాయితీ
- April 09, 2020
యూఏఈ: ఇన్నోవెంచర్స్ ఎడ్యుకేషన్ గ్రూప్, తమ విద్యార్థులకు మూడో టెర్మ్ ఫీజు నుంచి 20 శాతం మినహాయింపు ఇస్తున్నట్లు వెల్లడించింది. కరోనా వైరస్ కారణంగా తలెత్తిన ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో తల్లిదండ్రులకు ఇది పెద్ద ఊరటగా వుంటుందని సదరు ఎడ్యుకేషన్ గ్రూప్ పేర్కొంది. ఏప్రిల్ - జూన్ 2020 పీరియడ్కిగాను ఈ డిస్కౌంట్ వర్తించనుంది. ఇన్నోవెంచర్స్ ఎడ్యుకేషన్ సిఇఓ పూనవ్ు భోజాని మాట్లాడుతూ, ఇప్పటికే చెల్లించిన విద్యార్థులకు మూడో టెర్మ్ ఫీజులో 10 శాతం రిఫండ్ ఇవ్వబడుతుందని చెప్పారు. కాగా, సేలరీ కట్స్, ఉద్యోగాలు కోల్పోవడం వంటి కారణాలతో ఇబ్బందులు పడుతున్నవారికి పర్సనలైజ్డ్ పేమెంట్ ప్లాన్స్ని గతంలోనే ఈ గ్రూప్ ప్రకటించింది.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







