కోవిడ్ 19: మూడో టెర్మ్ స్కూల్ ఫీజులో 20 శాతం రాయితీ
- April 09, 2020
యూఏఈ: ఇన్నోవెంచర్స్ ఎడ్యుకేషన్ గ్రూప్, తమ విద్యార్థులకు మూడో టెర్మ్ ఫీజు నుంచి 20 శాతం మినహాయింపు ఇస్తున్నట్లు వెల్లడించింది. కరోనా వైరస్ కారణంగా తలెత్తిన ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో తల్లిదండ్రులకు ఇది పెద్ద ఊరటగా వుంటుందని సదరు ఎడ్యుకేషన్ గ్రూప్ పేర్కొంది. ఏప్రిల్ - జూన్ 2020 పీరియడ్కిగాను ఈ డిస్కౌంట్ వర్తించనుంది. ఇన్నోవెంచర్స్ ఎడ్యుకేషన్ సిఇఓ పూనవ్ు భోజాని మాట్లాడుతూ, ఇప్పటికే చెల్లించిన విద్యార్థులకు మూడో టెర్మ్ ఫీజులో 10 శాతం రిఫండ్ ఇవ్వబడుతుందని చెప్పారు. కాగా, సేలరీ కట్స్, ఉద్యోగాలు కోల్పోవడం వంటి కారణాలతో ఇబ్బందులు పడుతున్నవారికి పర్సనలైజ్డ్ పేమెంట్ ప్లాన్స్ని గతంలోనే ఈ గ్రూప్ ప్రకటించింది.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







