మనీ ట్రాన్స్ఫర్ యాప్ ద్వారా అల్ ముజైని ఎక్స్ఛేంజ్ సేవలు
- April 09, 2020
కువైట్: కరోనా వైరస్ క్రైసిస్ నేపథ్యంలో అల్ ముజైని ఎక్స్ఛేంజ్ కంపెనీ, మనీ ట్రాన్స్ఫర్ యాప్ ద్వారా కరోనా వైరస్ పట్ల అవగాహన కల్పించడంతోపాటు, పలు రకాల సేవల్ని వినియోగదారులకు అందిస్తోంది. ఇంటి నుంచే తమ రెమిటెన్స్ని ఈ మొబైల్ యాప్ ద్వారా చేపట్టడానికి వీలవుతుంది. తేలికగా, భద్రతతో కూడిన విధంగా మనీ ట్రాన్స్ఫర్ చేయొచ్చని నిర్వాహకులు తెలిపారు. ఆండ్రాయిడ్, ఐ ఫోన్ యూజర్స్కి వీలుగా ఈ యాప్ని రూపొందించారు. 1942 నుంచి అల్ ముజైని ఎక్స్ఛేంజ్ కంపెనీ, మనీ ట్రాన్స్ఫర్ విభాగంలో ముందంజలో వుంది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







