మనీ ట్రాన్స్ఫర్ యాప్ ద్వారా అల్ ముజైని ఎక్స్ఛేంజ్ సేవలు
- April 09, 2020
కువైట్: కరోనా వైరస్ క్రైసిస్ నేపథ్యంలో అల్ ముజైని ఎక్స్ఛేంజ్ కంపెనీ, మనీ ట్రాన్స్ఫర్ యాప్ ద్వారా కరోనా వైరస్ పట్ల అవగాహన కల్పించడంతోపాటు, పలు రకాల సేవల్ని వినియోగదారులకు అందిస్తోంది. ఇంటి నుంచే తమ రెమిటెన్స్ని ఈ మొబైల్ యాప్ ద్వారా చేపట్టడానికి వీలవుతుంది. తేలికగా, భద్రతతో కూడిన విధంగా మనీ ట్రాన్స్ఫర్ చేయొచ్చని నిర్వాహకులు తెలిపారు. ఆండ్రాయిడ్, ఐ ఫోన్ యూజర్స్కి వీలుగా ఈ యాప్ని రూపొందించారు. 1942 నుంచి అల్ ముజైని ఎక్స్ఛేంజ్ కంపెనీ, మనీ ట్రాన్స్ఫర్ విభాగంలో ముందంజలో వుంది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..