మనీ ట్రాన్స్ఫర్ యాప్ ద్వారా అల్ ముజైని ఎక్స్ఛేంజ్ సేవలు
- April 09, 2020
కువైట్: కరోనా వైరస్ క్రైసిస్ నేపథ్యంలో అల్ ముజైని ఎక్స్ఛేంజ్ కంపెనీ, మనీ ట్రాన్స్ఫర్ యాప్ ద్వారా కరోనా వైరస్ పట్ల అవగాహన కల్పించడంతోపాటు, పలు రకాల సేవల్ని వినియోగదారులకు అందిస్తోంది. ఇంటి నుంచే తమ రెమిటెన్స్ని ఈ మొబైల్ యాప్ ద్వారా చేపట్టడానికి వీలవుతుంది. తేలికగా, భద్రతతో కూడిన విధంగా మనీ ట్రాన్స్ఫర్ చేయొచ్చని నిర్వాహకులు తెలిపారు. ఆండ్రాయిడ్, ఐ ఫోన్ యూజర్స్కి వీలుగా ఈ యాప్ని రూపొందించారు. 1942 నుంచి అల్ ముజైని ఎక్స్ఛేంజ్ కంపెనీ, మనీ ట్రాన్స్ఫర్ విభాగంలో ముందంజలో వుంది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







