కోవిడ్19: రెండు రోజుల్లోనే 40 వేల పరీక్షలు నిర్వహించిన యూఏఈ
- April 10, 2020
కరోనా వైరస్ కట్టడిలో భాగంగా యూఏఈ వైరస్ నిర్ధారణ పరీక్షలను మరింత వేగవంతం చేసింది. గత రెండు రోజుల్లో దేశంలోని పలు ప్రాంతాల్లోని 40 వేల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించింది. టెస్టులకు నమూనాలను ఇచ్చిన వారిలో దేశ పౌరులు, ప్రవాసీయులు ఉన్నారు. కొత్త చేపట్టిన టెస్టుల ద్వారా 331 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో యూఏఈలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 2,990కి పెరిగాయి. ఇటీవలె మరో ఇద్దరు మరణించటంతో దేశంలో మొత్తం మృతుల సంఖ్య 14కి పెరిగినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!







