కోవిడ్19: రెండు రోజుల్లోనే 40 వేల పరీక్షలు నిర్వహించిన యూఏఈ
- April 10, 2020
కరోనా వైరస్ కట్టడిలో భాగంగా యూఏఈ వైరస్ నిర్ధారణ పరీక్షలను మరింత వేగవంతం చేసింది. గత రెండు రోజుల్లో దేశంలోని పలు ప్రాంతాల్లోని 40 వేల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించింది. టెస్టులకు నమూనాలను ఇచ్చిన వారిలో దేశ పౌరులు, ప్రవాసీయులు ఉన్నారు. కొత్త చేపట్టిన టెస్టుల ద్వారా 331 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో యూఏఈలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 2,990కి పెరిగాయి. ఇటీవలె మరో ఇద్దరు మరణించటంతో దేశంలో మొత్తం మృతుల సంఖ్య 14కి పెరిగినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







