కోవిడ్19: రెండు రోజుల్లోనే 40 వేల పరీక్షలు నిర్వహించిన యూఏఈ
- April 10, 2020
కరోనా వైరస్ కట్టడిలో భాగంగా యూఏఈ వైరస్ నిర్ధారణ పరీక్షలను మరింత వేగవంతం చేసింది. గత రెండు రోజుల్లో దేశంలోని పలు ప్రాంతాల్లోని 40 వేల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించింది. టెస్టులకు నమూనాలను ఇచ్చిన వారిలో దేశ పౌరులు, ప్రవాసీయులు ఉన్నారు. కొత్త చేపట్టిన టెస్టుల ద్వారా 331 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో యూఏఈలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 2,990కి పెరిగాయి. ఇటీవలె మరో ఇద్దరు మరణించటంతో దేశంలో మొత్తం మృతుల సంఖ్య 14కి పెరిగినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







