కాబుల్:ఆఫ్ఘాన్ అధ్యక్షభవనంలో 20 మందికి కరోనా..
- April 11, 2020
కాబుల్:కాబుల్ లో ఆఫ్ఘాన్ అధ్యక్ష భవనంలో పనిచేస్తున్న 20 మంది సిబ్బందికి కరోనా వైరస్ పాజిటివ్ అని గుర్తించారు. దీంతో అక్కడ పని చేస్తున్న మిగతా సిబ్బంది నుంచి, అధికారుల నుంచి కూడా శాంపిల్స్ తీసుకుని కరోనా నిర్ధారణ టెస్టులకు పంపించారు. కాగా, ఆఫ్ఘాన్లో శుక్రవారం కొత్తగా మరో 37 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా 521 పాజిటివ్ కేసులు వచ్చాయని ఆదేశ ప్రజా ఆరోగ్య శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!
- విద్యా సంస్థల లైసెన్సులు, ఫీజులపై తనిఖీలు చేయాలి..!!
- సౌదీ - ఫ్రాన్స్ సంబంధాల్లో కీలక ముందడుగు..!!
- పిల్లల బ్యాక్ప్యాక్ల ఎంపిక..ఖతార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక సూచనలు..!!
- 14 దేశాలకు పార్టీ అధ్యక్షులను నియమించిన TRS పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన బోట్స్వానా..!!
- ఆహార భద్రతపై భారత్–కువైట్ చర్చలు..!!
- పేషంట్ మృతికి కారణమైన డాక్టర్లకు ఆరు నెలల జైలుశిక్ష..!!







