కాబుల్:ఆఫ్ఘాన్ అధ్యక్షభవనంలో 20 మందికి కరోనా..
- April 11, 2020
కాబుల్:కాబుల్ లో ఆఫ్ఘాన్ అధ్యక్ష భవనంలో పనిచేస్తున్న 20 మంది సిబ్బందికి కరోనా వైరస్ పాజిటివ్ అని గుర్తించారు. దీంతో అక్కడ పని చేస్తున్న మిగతా సిబ్బంది నుంచి, అధికారుల నుంచి కూడా శాంపిల్స్ తీసుకుని కరోనా నిర్ధారణ టెస్టులకు పంపించారు. కాగా, ఆఫ్ఘాన్లో శుక్రవారం కొత్తగా మరో 37 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా 521 పాజిటివ్ కేసులు వచ్చాయని ఆదేశ ప్రజా ఆరోగ్య శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







