యూఏఈ:49,000 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు..కొత్తగా 370 కేసులు నమోదు
- April 12, 2020
యూఏఈ:కరోనా వ్యాధి నిర్ధారణ పరీక్షలను మరింత వేగవంతం చేసింది యూఏఈ ప్రభుత్వం. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏకంగా 49,000 మందికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించింది. కొత్తగా జరిపిప పరీక్షల ఫలితంగా కొత్తగా 370 పాజిటీవ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. కొత్తగా నమోదైన కేసుల్లో వివిధ దేశాల పౌరులు ఉన్నారని, అయితే వాళ్లందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని అధికారులు వివరించారు. ప్రస్తుతం నమోదైన ఈ కొత్త కేసులతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 3,360కి పెరిగినట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇదిలాఉంటే కరోనాతో ఆసియా దేశాలకు చెందిన ఇద్దరు చనిపోయారని అధికారులు ప్రకటించారు. దీంతో దేశంలో మొత్తం మృతుల సంఖ్య 16కి చేరింది.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







