యూఏఈ:49,000 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు..కొత్తగా 370 కేసులు నమోదు
- April 12, 2020
యూఏఈ:కరోనా వ్యాధి నిర్ధారణ పరీక్షలను మరింత వేగవంతం చేసింది యూఏఈ ప్రభుత్వం. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏకంగా 49,000 మందికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించింది. కొత్తగా జరిపిప పరీక్షల ఫలితంగా కొత్తగా 370 పాజిటీవ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. కొత్తగా నమోదైన కేసుల్లో వివిధ దేశాల పౌరులు ఉన్నారని, అయితే వాళ్లందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని అధికారులు వివరించారు. ప్రస్తుతం నమోదైన ఈ కొత్త కేసులతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 3,360కి పెరిగినట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇదిలాఉంటే కరోనాతో ఆసియా దేశాలకు చెందిన ఇద్దరు చనిపోయారని అధికారులు ప్రకటించారు. దీంతో దేశంలో మొత్తం మృతుల సంఖ్య 16కి చేరింది.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







