కువైట్:భారతీయ కార్మికుడికి కరోనా వైరస్
- April 13, 2020
కువైట్ నేషనల్ పెట్రోలియం కంపెనీ, భారత కార్మికుడికి ఒకరికి కరోనా వైరస్ సోకినట్లు వెల్లడించింది. తమ కంపెనీ ప్రాజెక్ట్స్కి సంబంధించి ఓ కాంట్రాక్టింగ్ కంపెనీ తరఫున ఆ కార్మికుడు పనిచేస్తున్నారని కెఎన్పిసి పేర్కొంది. కార్మికుడిని వెంటనే అల్ అదాన్ మాస్పిటల్కి తరలించగా, అక్కడ అతనికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో కరోనా వైరస్ పాజిటివ్గా తేలింది. కాగా, కంపెనీ, ఆ ప్రాజెక్ట్ మీద వర్క్ని తాత్కాలికంగా నిలిపివేసింది. సదరు కార్మికుడిని ఎవర్ని అయినా కలిశారా.? ఇంకెవరికైనా కరోనా వైరస్ సోకిందా.? అనేదానిపై పరీక్షలు నిర్వహిస్తున్నారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







