కువైట్:భారతీయ కార్మికుడికి కరోనా వైరస్
- April 13, 2020
కువైట్ నేషనల్ పెట్రోలియం కంపెనీ, భారత కార్మికుడికి ఒకరికి కరోనా వైరస్ సోకినట్లు వెల్లడించింది. తమ కంపెనీ ప్రాజెక్ట్స్కి సంబంధించి ఓ కాంట్రాక్టింగ్ కంపెనీ తరఫున ఆ కార్మికుడు పనిచేస్తున్నారని కెఎన్పిసి పేర్కొంది. కార్మికుడిని వెంటనే అల్ అదాన్ మాస్పిటల్కి తరలించగా, అక్కడ అతనికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో కరోనా వైరస్ పాజిటివ్గా తేలింది. కాగా, కంపెనీ, ఆ ప్రాజెక్ట్ మీద వర్క్ని తాత్కాలికంగా నిలిపివేసింది. సదరు కార్మికుడిని ఎవర్ని అయినా కలిశారా.? ఇంకెవరికైనా కరోనా వైరస్ సోకిందా.? అనేదానిపై పరీక్షలు నిర్వహిస్తున్నారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







