బహ్రెయిన్:ర్యాండమ్ కోవిడ్-19 టెస్టింగ్
- April 18, 2020
బహ్రెయిన్:మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, సిటిజన్స్ అలాగే రెసిడెంట్స్ని రాండమ్ గా సెలక్ట్ చేసి, వారికి కరోనా వైరస్ (కోవిడ్19) పరీక్షలు నిర్వహిస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఈ విధానాన్ని కొనసాగిస్తోంది. ప్రతి హౌసింగ్ బ్లాక్ నుంచి 20 మందిని ఇ-గవర్నమెంట్ అథారిటీ సెలక్ట్ చేసి, పరీక్షలు నిర్వహిస్తుంది. ఇలా 12 రోజుల పాటు పరీక్షలు జరుగుతాయి. ఆయా వ్యక్తులకు ముందుగానే సమాచారం అందిస్తారు. బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన టెస్టింగ్ ఫెసిలిటీ ద్వారా వైద్య పరీక్షలు జరుగుతాయి. ఐడెంటిఫికేషన్ నిమిత్తం చెల్లుబాటయ్యే ఐడీని ఆయా వ్యక్తులు తీసుకురావాల్సి వుంటుంది. 9,000కి పైగా కరోనా వైరస్ టెస్టుల్ని ర్యాండమ్ గా నిర్వహించనున్నారు. ఆయా వ్యక్తులు, వారి కుటుంబ సభ్యులు కూడా ఈ పరీక్షల్లో పాల్గొనవచ్చు. అయితే, వారంతా ఒకే వాహనంలో పరీక్షలకు రావాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!







