రమదాన్: తగ్గించిన ధరల్ని ప్రకటించిన ఎంఓసిఐ
- April 18, 2020
దోహా:మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, రమదాన్ నేపథ్యంలో 500కి పైగా ప్రోడక్ట్స్పై డిస్కౌంట్ ధరల్ని ప్రకటించింది. శనివారం నుంచి రమదాన్ పూర్తయ్యేవరకు ఈ ధరలు అమల్లో వుంటాయి. సూపర్ మార్కెట్స్తో కలిసి ఈ తగ్గించిన ధరల్ని ప్రకటించారు. సిటిజన్స్ మరియు రెసిడెంట్స్, పవిత్ర రమదాన్ మాసాన్ని ఆనందంగా జరుపుకోవడానికి వీలుగా, వారికి తక్కువ ధరలోనే అవసరమైన వస్తువులు దొరికేలా ఈ తగ్గింపు ధరల్ని ప్రతి యేడాదీ అమలు చేస్తున్నారు. ఫ్లోర్, షుగర్, రైస్, పాస్తా, చికెన్, ఆయిల్, మిల్క్ ఇతర ఫుడ్ మరియు నాన్ ఫుడ్ ఐటమ్స్ ధరల్ని తగ్గిస్తూ విక్రయిస్తుంటారు. ధరల విషయమై ఎప్పటికప్పుడు మానటరింగ్ వుంటుందని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







