మస్కట్ : పవిత్ర రమదాన్ మాసంలో మాడైన్ అధ్వర్యంలో సరుకుల ఉచిత పంపిణి
- April 19, 2020
మస్కట్:పవిత్ర రమదాన్ మాసంలో తక్కువ ఆదాయ వర్గాలను ఆదుకునేందుకు మాడైన్ సంస్థ ఉచిత సరుకుల పంపిణీ చేపట్టింది. మస్కట్ తో పాటు దేశంలోని అన్ని గవర్నరేట్ పరిధిలో ఈ వారం సరుకులను పంపిణీ చేయబోతోంది. మేడ్ ఇన్ ఒమనీ ప్రచారంలో చొరవ తీసుకోవడంలో భాగంగా కూడా ఇది ఎంతగానో దోహదపడుతుందని మాడైన్ వర్గాలు అభిప్రాయపడ్డాయి. ఒమనీ కంపెనీలు, ఫ్యాక్టరీల సహకారంతో వివిధ ఫ్యాక్టరీల నుంచి వచ్చిన విరాళాలను కలిపి ప్రజలకు అవసరమైన సరుకులను ఇప్పటికే కొనుగోలు చేశారు. దార్ అల్ అట్టా అసోసియేషన్ ఆధ్వర్యంలో పనిచేసే ఎష్రకత్ అమల్ బృంద సహకారంతో మాడైన్ సోషల్ రెస్సాన్సిబులిటీ టీం ఇప్పటికే పంపిణీ చేయాల్సిన సరుకులతో బాక్సులను సిద్ధం చేస్తున్నారు. కరోనా ప్రభావంతో ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కుంటున్న వారికీ ఈ రమదాన్ గిఫ్ట్ బాక్సులను అందించనున్నారు.
తాజా వార్తలు
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి







