షాపింగ్ సెంటర్స్లో థర్మల్ కెమెరాల ఏర్పాటు
- April 21, 2020
జెడ్డా:జెడ్డా గవర్నరేట్ మునిసిపాలిటీ, డిజిటల్ సెక్యూరిటీతో కలిసి షాపింగ్ సెంటర్స్లో థర్మల్ కెమెరాలను ఏర్పాటు చేసింది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే క్రమంలో ఈ కీలక చర్యలు చేపట్టారు. ఎక్కువ టెంపరేచర్ కలిగి వున్న వినియోగదారుల్ని ఈ ధర్మల్ కెమెరాలు పసిగడతాయి. అంతే కాదు, టెంపరేచర్ ఎక్కువ వున్న వ్యక్తుల తాలూకు సమాచారాన్ని అందుబాటులో వున్న మెడికల్ టీమ్స్కి అందించడం జరుగుతుంది. తద్వారా ఆయా వ్యక్తులకు తదుపరి వైద్య పరీక్షలు చేసేందుకు వీలు కలుగుతుంది.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







