కోవిడ్19 :కంపెనీలు, యజమానులు కార్మికులకు తప్పనిసరిగా ఆరోగ్య భీమా కల్పించాల్సిందే
- April 21, 2020
దుబాయ్:కరోనా వైరస్ ప్రబలుతున్న ప్రస్తుత తరుణంలో ప్రతి సంస్థ, కంపెనీ, యజమానులు తమ కార్మికులకు తప్పనిసరగా ఆరోగ్య బీమా చేయించాల్సిందేనని దుబాయ్ ఆరోగ్య భీమా సంస్థ సీఈవో సలెహ్ అల్ హషిమి ప్రకటించారు. ఆరోగ్య భీమా చట్టం నెం.11, 2013 ప్రకారం ప్రతి యజమాని, స్పాన్సర్ భీమా కల్పించటం తప్పనిసరి అని గుర్తు చేశారు. ఈ మేరకు ఉద్యోగులు, కార్మికుల భీమా కల్పించటం, రెన్యూవల్ చేయటం ద్వారా తమ బాధ్యతను నెరవేర్చాలని అన్నారు. ప్రస్తుత విపత్కర పరిస్థితులను మేం క్షణ్ణంగా గమనిస్తున్నాం, సంస్థలు ఎదుర్కుంటున్న సవాళ్లను గుర్తించాము. అయినా..ఉద్యోగులకు భీమా కల్పించటం అనేది కనీస బాధ్యతని, తద్వారా వారు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందేందుకు వెసులుబాటు కల్పించినట్లు అవుతుందని దుబాయ్ ఆరోగ్య బీమా సంస్థ అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!